logo

ఓటర్ల జాబితా పరిశీలకుడి రాక వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్‌ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్‌ శివశంకర్‌ పేర్కొన్నారు.

Updated : 05 Dec 2023 06:02 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 పరిశీలకుడిగా నియమించిన బి.శ్రీధర్‌ రాక 9కి వాయిదా పడిందని కలెక్టర్‌ శివశంకర్‌ పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన 5న రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం ఉండదన్నారు. 9న నిర్వహించే సమావేశంలో ఓటర్ల జాబితా సవరణపై ఫిర్యాదులు, సూచనలు తెలియజేయవచ్చని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని