logo

మణికొండలో కారు బీభత్సం

రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

Published : 11 Jun 2024 08:08 IST

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద పార్కింగ్‌ చేసిన బైక్లపై కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. 20 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని