logo

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా సమన్వయకర్తగా అంబర్‌పేట జైస్వాల్‌ గార్డెన్‌కు చెందిన మధుసత్యం గౌడ్‌ నియమితులయ్యారు.

Published : 20 May 2024 02:06 IST

సమన్వయకర్తగా మధుసత్యం గౌడ్‌ 

అంబర్‌పేట, న్యూస్‌టుడే: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా సమన్వయకర్తగా అంబర్‌పేట జైస్వాల్‌ గార్డెన్‌కు చెందిన మధుసత్యం గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ కపిలవాయి దిలీప్‌కుమార్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధు సత్యంగౌడ్‌ ఆదివారం అంబర్‌పేటలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి  తీన్మార్‌ మల్లన్న విజయానికి కృషి చేస్తానని చెప్పారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని