logo

కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు

కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి  వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్‌ కీర్తించారు.

Published : 21 May 2024 01:14 IST

రవీంద్రభారతి: కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి  వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్‌ కీర్తించారు. సోమవారం రవీంద్రభారతిలో సుస్వరవాహిని సాంస్కృతిక కళాసంస్థ ఆధ్వర్యంలో ‘స్వరాభిషేకం’నిర్వహించారు. ఎస్పీ శైలజను లెజెండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రవర్తి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. మాధవపెద్ది సురేష్, వెంకట్‌ గరికిపాటి, ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు