logo

జేఎన్‌జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు

ఈసెట్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 21 May 2024 05:12 IST

హబ్సిగూడ, న్యూస్‌టుడే: ఈసెట్‌ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో 20లోపు ర్యాంకులను 18మంది సాధించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపల్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని