logo

రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణ శిబిరం

దోమలగూడలోని రామకృష్ణ మఠంలో స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది.

Published : 22 May 2024 11:57 IST

హైదరాబాద్‌: దోమలగూడలోని రామకృష్ణ మఠంలో స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. నాలుగు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. మెడిటేషన్‌, యోగాసనాలు, కుటుంబసభ్యులు, బంధువులు ఇతరులతో ఏవిధంగా నడుచుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి అనే విషయాలపై విద్యార్థులకు ప్రత్యేకంగా బోధనలు,  శిక్షణ ఇస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని