ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం
ఓ విమాన సర్వీస్ నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది.
శంషాబాద్, న్యూస్టుడే: ఓ విమాన సర్వీస్ నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని అన్ని తనిఖీలు చేయించుకున్న తరువాత వదిలేసి వెళ్లిపోయారంటూ వారు ఆందోళనకు దిగారు. భద్రతాధికారులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. హైదరాబాద్కు చెందిన ముదుగుల సురేష్, జమాల్పూర్ ఆనంద్, ఘన్శ్యాం, మరో వ్యక్తితో కలిసి ఓ ఎయిర్లైన్స్లో బుధవారం ఉదయం 10.45 గంటలకు వారణాసికి వెళ్లడానికి టికెట్లు కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటలకల్లా విమానాశ్రయానికి చేరుకుని అన్ని తనిఖీలు చేసుకుని బోర్డింగ్ పాస్లు తీసుకున్నారు. తరువాత విమానం ఎక్కడానికి వెళుతుండగా ఆలస్యంగా వచ్చారంటూ ఎయిర్లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎయిర్లైన్స్ నిర్వాకంతో రూ.30వేలు నష్టపోయామన్నారు. మోసాలకు పాల్పడుతున్న సదరు ఎయిర్లైన్స్పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలుషిత జలాలు.. లీకేజీలు..
[ 16-06-2024]
సార్...మా ప్రాంతంలో మురుగు నీరు పొంగుతోంది.. మా బస్లీలో నల్లాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి.. మా కాలనీలో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతోంది.. -
నకిలీలు గుర్తించేందుకు విజిలెన్స్ బృందాలు
[ 16-06-2024]
పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దోచుకునే వారిపై చర్యలుంటాయని జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం స్పష్టం చేసింది. -
జులై 7 నుంచి 29 వరకు బోనాలు
[ 16-06-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మరింత ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. -
మురుగు కనుమరుగయ్యేలా
[ 16-06-2024]
ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తయ్యే మురుగు చెరువులు, కుంటలు ఇతర జలవనరుల్లో కలిసిపోకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
బాలికల భద్రతకు ‘భరోసా’
[ 16-06-2024]
సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్య దశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్ (కమిటీలు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
[ 16-06-2024]
వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్గా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ నియమితులయ్యారు. నేడు (ఆదివారం) ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వయోధికుల్ని వేధించడం క్షమించరాని నేరం
[ 16-06-2024]
జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులపై వేధింపులు క్షమించరాని నేరమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
[ 16-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికి ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్పల్లి రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల -
కూకట్పల్లి జోనల్ కమిషనర్ బదిలీ
[ 16-06-2024]
కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరి 5న ఇక్కడ పనిచేస్తున్న వి.మమతను బదిలీ చేస్తూ -
ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్కు ఐఐసీటీ సాంకేతికత బదిలీ
[ 16-06-2024]
క్షిపణులు, అంతరిక్ష అనువర్తనాల్లో కీలకమైన సీఎల్-20 సింథసిస్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది. -
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ సందడి
[ 16-06-2024]
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ (బక్రీద్) సందడి ఊపందుకుంది. త్యాగానికి మారుపేరుగా నిలిచే పండగను సోమవారం జరుపుకోవడానికి ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
బవారియా గ్యాంగ్ పంజా
[ 16-06-2024]
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి
[ 16-06-2024]
తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. -
పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ
[ 16-06-2024]
విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది
[ 16-06-2024]
శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో... -
రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
[ 16-06-2024]
భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రాజన్ భట్టాచార్య అన్నారు. -
న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం
[ 16-06-2024]
ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి అన్నారు. -
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 16-06-2024]
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ కేంద్రంలో మంటలు సంభవించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!