logo

వెల్జాల్‌ సహదేవి సముద్రం చెరువులో భారీ మీనం

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో శుక్రవారం భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది.

Updated : 25 May 2024 05:26 IST

ఇరవై కిలోల బరువున్న చేపతో మత్స్యకారుడు  

తలకొండపల్లి, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో శుక్రవారం భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది. ఇరవై కిలోల బరువున్న చేపలు ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు. పాతికేళ్ల తర్వాత చెరువులో 20 కిలోల వరకు బరువున్న చేపలు లభ్యమవుతున్నాయని మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బాలకిష్టయ్య తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు