Honey Trap: అతడే ఆమెలా.. వర్చువల్ వలపు వల
ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో అమ్మాయి పేరిట యూజర్ ఐడీ సృష్టించాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయాలు పెంచుకుని బాధితులను ఛాటింగ్లో దించుతాడు.
కట్టుకథలు చెప్పి రూ.14 లక్షలు కాజేత
నిందితుడి అరెస్టు
అశోక్రెడ్డి
రాయదుర్గం, న్యూస్టుడే: ఓ యువకుడు సామాజిక మాధ్యమంలో అమ్మాయి పేరిట యూజర్ ఐడీ సృష్టించాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయాలు పెంచుకుని బాధితులను ఛాటింగ్లో దించుతాడు. పెళ్లంటూ నమ్మించి వర్చువల్ వలపు వల వేశాడు. తక్షణ అవసరాల ముసుగులో రూ.14లక్షలు కాజేశాడు. చివరికి పైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సైబర్ క్రైం ఏసీపీ బి.రవీందర్రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్రెడ్డి(23) సైబర్ మోసాల ద్వారా వలవేసి డబ్బులు దండుకోవాలకున్నాడు. స్నాప్ ఛాట్లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ యూజర్ ఐడీ సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిక్వెస్ట్ను అంగీకరించిన వారితో వర్చువల్ ఛాటింగ్ చేసేవాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. బాధితులను నమ్మించేందుకు ఫొటోలు పంపాడు. ఛాటింగ్లో తన మాటలతో నమ్మకం కుదిరాక తాను వ్యాపారం చేస్తున్నానని ఇందుకు ఆర్థిక సాయం చేయాలని కొందరికి, తాను పలు రకాలుగా మోసపోయానని హృదయం కదిలించే విధంగా మరికొంత మందికి కట్టుకథలు చెప్పేవాడు. నమ్మిన బాధితులు అడిగినంత ఇచ్చేవారు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. డబ్బును గేమింగ్ యాప్లలో ఖర్చు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ రవికుమార్, కానిస్టేబుల్స్ రాజేశ్, అనూష, సీహెచ్ రాజేశ్ ఖన్నా, రాజ్కుమార్, అరుణ, టి.అజయ్కుమార్ కమిషనర్ అవినాశ్ మహంతి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకుంటున్నా.. పట్టించుకోరు
[ 17-06-2024]
శిరస్త్రాణం ధరించరు.. రాంగ్ రూట్లో వెళ్తుంటారు.. సీసీ కెమెరాల కన్ను గప్పేందుకు నెంబరు ప్లేట్లకు మాస్క్లు.. నిబంధనలు పాటించమని పోలీసులు సదస్సులు, సమావేశాలతో అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. -
ధరణి.. ఈ సారైనా దయచూపేనా
[ 17-06-2024]
ధరణి పోర్టల్ లోపాలు సవరించేందుకు చేపట్టిన ప్రత్యేక పరిష్కార ప్రక్రియకు మోక్షం లభిస్తుందనే ఆశ రైతుల్లో మొదలయ్యింది. -
నీటి మీటర్ల మాయాజాలం
[ 17-06-2024]
మీటర్లు ఎలాగూ బయటకు కనపడవు... ఎన్ని ఉన్నాయో..లేవో ఎవరికి తెలుస్తాయి..వాటి నాణ్యత ఎవరికి తెలుస్తుంది..ఇలా ఆలోచించిన ఏజెన్సీలు నీటి మీటర్లలో చేతివాటం ప్రదర్శించాయి. -
పెరగని రుణం.. పెట్టుబడి భారం
[ 17-06-2024]
సాగు సమయంలో అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు తప్పడం లేదు. పంట రుణాల ఆర్థిక కొలత (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) కూడా తక్కువగానే ఉండటంతో రైతులకు మళ్లీ భారం పడుతోంది. -
రూ కోట్లు విడుదల.. తొలగనున్న ఇక్కట్లు!
[ 17-06-2024]
కొడంగల్ నియోజకవర్గంలో విద్యా ప్రగతికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. -
అందుబాటులో ఇండోర్ స్టేడియం
[ 17-06-2024]
జిల్లాలో వ్యాపార కేంద్రమైన తాండూరులో ఔత్సాహిక క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం అందుబాట్లోకి రాబోతోంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి. -
అనుమతుల్లోనే లోపం పర్యవేక్షణ శూన్యం
[ 17-06-2024]
ప్రమాదకరంగా విద్యుత్తు తీగలకు అతి సమీపంగా నగరంలో పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా కడుతున్నారు. -
చర్లపల్లి రైల్వేస్టేషన్ సిద్ధం
[ 17-06-2024]
చర్లపల్లి శాటిలైట్ రైల్వే టర్మినల్ (స్టేషన్) పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులతో ఎన్ని ఇబ్బందులు ఎదురౌతున్నా అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. -
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
[ 17-06-2024]
రాజధానిపై అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్నుపడింది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తుంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాల కదలికలు నగరంలో అలజడి రేపుతున్నాయి. -
న్యూరో రిహబిలిటేషన్కు ఏఐ సాయం
[ 17-06-2024]
మనకు ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో రాబోయే సమస్యలేంటో, వాటిని ఎలా నివారించుకోవచ్చో ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సులభమైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని కిమ్స్ న్యూరో రిహబిలిటేషన్ విభాగాధిపతి డాక్టర్ అజయ్కుమార్ మిద్దె తెలిపారు. -
గోవులను రక్షించమంటే గోరక్షకులపైనే లాఠీఛార్జీ చేస్తారా...: రాజాసింగ్
[ 17-06-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలపై లాఠీ ఛార్జీ జరిపి, అరెస్టులు చేయడం ఎంత వరకు న్యాయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ప్రశ్నించారు. -
జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు
[ 17-06-2024]
జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలకు సర్క్యులర్ జారీ చేశారు. -
పట్టుకోవాల్సిన వారే పట్టుబడిపోతున్నారు..!
[ 17-06-2024]
నగర సీసీఎస్లో పెచ్చుమీరిన అవినీతి ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుకో రేటుకట్టి వసూళ్ల దందా సాగిస్తున్న సిబ్బందిని దారికి తీసుకురావటం సవాల్గా మారింది. -
నగర సీసీఎస్ ప్రక్షాళన షురూ..!
[ 17-06-2024]
నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ప్రక్షాళన మొదలైంది. కీలకమైన విభాగంలో తాజాగా బయటపడుతున్న సిబ్బంది చేతివాటం, అక్రమార్కులతో చేతులు కలిపి సాగిస్తున్న దందాపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. -
కొట్టేసి.. నల్ల కాగితాలను కరెన్సీగా మార్చేసి
[ 17-06-2024]
ఒక చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మారు. దోపిడీ చేసి డబ్బు కొట్టేశాక ఆ స్ధానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి క్షుద్రపూజలతో అసలైన కరెన్సీగా మార్చేద్దామనుకుని సిద్ధమయ్యారు. -
కారణజన్ముడు రామోజీరావు
[ 17-06-2024]
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కారణ జన్ముడని పలువురు ఈటీవీ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. -
ఆయన వ్యక్తి కాదు.. మహోన్నత శక్తి
[ 17-06-2024]
‘రామోజీ’ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆదర్శమూర్తి అని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. -
‘సింధు దర్శన్’ యాత్ర ప్రారంభం 23న
[ 17-06-2024]
దేశ ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో హిమాలయ్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ‘సింధు దర్శన్’ పేరిట యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాష్ సింగ్ తెలిపారు. -
రాష్ట్రపతి నిలయంలో ఫాదర్స్డే వేడుకలు
[ 17-06-2024]
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని వివరిస్తూ వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేశారు. -
చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి
[ 17-06-2024]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. -
టాక్స్ బార్ అసోసియేషన్ తెలంగాణ, ఏపీ ఉపాధ్యక్షుడిగా ఎస్బీ కాబ్రా
[ 17-06-2024]
టాక్స్ బార్ అసోసియేషన్(2024-25) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా మార్వాడీ శిక్షా సమితి సంయుక్త కార్యదర్శి ఎస్బీ కాబ్రా ఎన్నికయ్యారు. -
ఇద్దరి కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్