logo

తొలుత మందకొడి.. తర్వాత వడివడి

పోలింగ్‌ సరళిని గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తే.. తొలుత మందకొడిగా తర్వాత వడివడిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు అంతంతమాత్రంగా ఉన్న పోలింగ్‌ 11 గంటల నుంచి పుంజుకుంది.

Published : 01 Dec 2023 01:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలింగ్‌ సరళిని గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తే.. తొలుత మందకొడిగా తర్వాత వడివడిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు అంతంతమాత్రంగా ఉన్న పోలింగ్‌ 11 గంటల నుంచి పుంజుకుంది. చలితీవత్ర పెరగడంతో ఓటర్లు పెద్దగా ముందుకు రాలేదు. కొన్నిచోట్ల 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 మధ్య, మరికొన్ని చోట్ల 5 గంటల వరకు పోలింగ్‌ గణనీయంగా పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని