logo

తెలుగు నేర్చుకుని మాట్లాడటం సంతోషంగా ఉంది: తమిళిసై

తెలుగు ప్రజలు తమ భాషను ఇతరకు నేర్పించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Updated : 28 Feb 2024 15:04 IST

హైదరాబాద్‌: తెలుగు ప్రజలు తమ భాషను ఇతరకు నేర్పించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ తెలుగు పుస్తకాలను ప్రచురించాలని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. తన మాతృభాష తమిళం అయినప్పటికీ.. తెలుగు నేర్చుకుని మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ప్రగతి సాధించడానికి శ్రమే ఆధారమని.. దానికి షార్ట్‌కట్‌ ఉండదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు