logo

బహదూర్‌పురాలో యువకుడి హత్య!

నగరంలోని బహదూర్‌పురా ఠాణా పరిధిలో హత్య జరిగింది.

Updated : 16 Apr 2024 07:43 IST

హైదరాబాద్‌: నగరంలోని బహదూర్‌పురా ఠాణా పరిధిలో హత్య జరిగింది. కిషన్‌బాగ్‌లోని అసద్‌బాబా నగర్‌లో 19 ఏళ్ల ఖలీల్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని