దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసి అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేహదారుఢ్య ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఎంపిక ప్రదేశాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర అధికారులు
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసి అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేహదారుఢ్య ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, కమిషనరేట్ అధికారులు సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ మానేరు జలాశయం సమీపంలో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రం(సీటీసీ)లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన నుంచి ప్రతి రోజు 5 గంటలకు ఎంపికలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు 1000-1200 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి పరీక్షలో నెగ్గిన వారే మరో పరీక్షకు అర్హత సాధిస్తారు. అభ్యర్థులకు నిర్వహించిన ప్రతి అర్హత పరీక్ష వద్ద అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా అభ్యర్థుల ఎంపిక పోటీలను ఈనెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపిక అభ్యర్థుల పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా పోలీసు శాఖ నియామక మండలం సర్వర్లో పొందుపరుస్తారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
* అడ్మిట్ కార్డులో కేటాయించిన తేదీల్లో మాత్రమే హాజరుకావాలి.
* ఒకసారి లోనికి అనుమతించిన వారిని మళ్లీ బయటకు పంపించరు.
* ఆహారం, పండ్లు తప్ప చరవాణి(సెల్), ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వస్తువులను అనుమతించరు.
* ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్స్, బిబ్ జాకెట్లు ఉపయోగించి అభ్యర్థులను పరీక్షిస్తారు.
* బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారు. కాబట్టి గోరింటాకు, రంగులు వేసుకోవద్దు.
* రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి జారీ చేసిన అడ్మిట్కార్డు, ఆన్లైన్ సమాచారం పత్రం తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
* అభ్యర్థి పార్టు-2 దరఖాస్తు ఫారం దగ్గర ఉంచుకోవాలి.
* కుల, విద్య ధ్రువీకరణ అసలు, జిరాక్స్ పత్రాలు వెంట పెట్టుకోవాలి.
* సైనిక ధ్రువపత్రం(పీపీటీ, డిస్ఛార్జి బుక్) నిరభ్యంతర పత్రం (సర్వీసునుంచి డిస్ఛార్జి కానివారికి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం