logo

జాతీయ స్థాయి క్రీడాకారిణికి సన్మానం

ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి మహిళా కాంపౌండ్‌ అర్చరీ క్రీడల్లో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన తానిపర్తి చికిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించింది.

Published : 08 Dec 2023 04:42 IST

చికితను సన్మానిస్తున్న ఎలిగేడు పంచాయతీ పాలకవర్గ సభ్యులు

ఎలిగేడు(సుల్తానాబాద్‌), న్యూస్‌టుడే: ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి మహిళా కాంపౌండ్‌ అర్చరీ క్రీడల్లో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన తానిపర్తి చికిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించింది. గురువారం స్వగ్రామానికి వచ్చిన ఆమెను ఎలిగేడు పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి సింధూజ, ఉపసర్పంచి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని