సమ్మక్క ఆగమనం.. పులకించిన భక్తజనం
వన దేవతలకు ఎత్తు బంగారం.. తల్లీ బిడ్డలకు ఓడిబియ్యం.. మదినిండా భక్తి పారవశ్యం.. సమ్మక్క-సారలమ్మల నామస్మరణలతో కరీంనగర్ రేకుర్తి ప్రాంగణం మార్మోగింది. గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు పోటెత్తారు.
రేకుర్తిలో బారులుదీరిన భక్తులు
న్యూస్టుడే, కరీంనగర్ కొత్తపల్లి: వన దేవతలకు ఎత్తు బంగారం.. తల్లీ బిడ్డలకు ఓడిబియ్యం.. మదినిండా భక్తి పారవశ్యం.. సమ్మక్క-సారలమ్మల నామస్మరణలతో కరీంనగర్ రేకుర్తి ప్రాంగణం మార్మోగింది. గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు పోటెత్తారు. సమక్క-సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి రేకుర్తి జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కొంతమంది బయటి నుంచి మొక్కులు చెల్లించి వెనుదిరిగారు. సాయంత్రం 7.20 గంటలకు మేడారం కోయ పూజారి విఘ్నేష్ ఎరుకలి గుట్టపై నుంచి సమ్మక్కను భక్తుల సందోహం, శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు వాయిద్యాలు, ప్రత్యేక రోప్ పార్టీ భారీ బలగాల మధ్య సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు ఎత్తు బంగారం, కొబ్బరికాయలు, తలనీలాలు, కోడి మొక్కులు, ఓడిబియ్యం సమర్పించారు. సమ్మక్క-సారలమ్మలు ఇద్దరు గద్దెకు చేరడంతో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే జాతర ప్రాంగణానికి చేరుకున్న భక్తులు వసతి ఏర్పాటు చేసుకున్నారు.
సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తున్న మాజీ ఎంపీ వినోద్కుమార్, తదితరులు
శంకరపట్నం : సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా గురువారం రాత్రి కేశవపట్నంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. గుట్ట ప్రాంతం నుంచి డప్పుచప్పుళ్లతో అమ్మవారిని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. సమ్మక్క సారలమ్మలు గద్దెపై కొలువుదీరటంతో భక్తులు మొక్కులు సమర్పించడానికి తరలి వచ్చారు.
రేకుర్తి : సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు
మంత్రి మొక్కులు...
రేకుర్తి సమ్మక్క-సారలమ్మలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మొక్కులు చెల్లించారు. ఉదయం మంత్రి వన దేవతలకు ఎత్తుబంగారం సమర్పించారు. సాయంత్రం కరీంనగర్ మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అమ్మవార్లను దర్శించుకున్నారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్, కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరేందర్రెడ్డి మొక్కులు చెల్లించారు.
కేశవపట్నంలో సమ్మక్కను తీసుకొస్తూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట