logo

ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి తిరు కల్యాణ మహోత్సవం

జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Published : 23 Feb 2024 16:23 IST

జమ్మికుంట: జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ  సందర్భంగా  స్వామి తిరు కల్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు, రాధిక దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు అందించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, దేవాలయ కమిటీ ఛైర్మన్ ముక్క జితేందర్ గుప్తా, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని