logo

ఆటవిడుపు

నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు.

Published : 19 May 2024 04:05 IST

నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. బెంగళూరు చిన్నస్వామి క్రికెట్‌ మైదానంలో ఆర్‌సీబీ- చెన్నై జట్ల మధ్య నిర్వహించిన పోటీని చూస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆర్‌సీబీకి మద్దతుగా విజయ సంకేతం చూపి సందడి చేశారు. సీఎంతో పాటు విధానపరిషత్‌ అధ్యక్షుడు బసవరాజ హొరట్టి, మంత్రులు డాక్టర్‌ పరమేశ్వర్‌ తదితరులూ పాల్గొన్నారు. 

న్యూస్‌టుడే, బెంగళూరు క్రీడలు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు