ఆ ఒక్కటే.. అడక్కు!
మణుగూరులో రైల్వేస్టేషన్ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉందనే సమాధానం వస్తుంది.. అయితే అక్కడకు వచ్చే రైలు ఒక్కటే అంటే అతిశయోక్తి కాదు.
మణుగూరు పట్టణం, న్యూస్టుడే: మణుగూరులో రైల్వేస్టేషన్ ఉందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉందనే సమాధానం వస్తుంది.. అయితే అక్కడకు వచ్చే రైలు ఒక్కటే అంటే అతిశయోక్తి కాదు.
రద్దు అయిన రైళ్లు
- మణుగూరు-సికింద్రాబాద్ కాకతీయ ప్యాసింజర్
- మణుగూరు-కాజీపేట ప్యాసింజర్
- బెళగావి ఎక్స్ప్రెస్
నడుస్తున్నవి..
- మణుగూరు-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు)
ప్రయాణికులకు తప్పని అవస్థలు
మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలు పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతారు. ములుగు జిల్లా, భద్రాచలం ప్రాంతానికి మణుగూరు దగ్గరగా ఉండటంతో అటు నుంచి కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం రైలును ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆయా రైళ్ల సౌకర్యం లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. రైలు ఎక్కాలంటే భద్రాచలం రోడ్(కొత్తగూడెం), ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. ఉన్న ఒక్క రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా సీటు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు స్పందించి భద్రాచలం రోడ్ వరకు నడిచే బెళగావి ఎక్స్ప్రెస్ను మణుగూరు వరకు పొడిగించాలని, రద్దయిన రైళ్లను పునఃరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆధునికీకరణకు ప్రతిపాదనలు
మణుగూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. నిధుల మంజూరు కోసం రైల్వే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. స్థానిక రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే సుమారు రూ.5 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. తద్వారా ప్లాట్ఫాం ఆధునికీకరణ, ప్రయాణికులకు విశ్రాంతి గదులు, టాయిలెట్స్, గూడ్స్ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్