logo

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం అడ్డరోడ్డుకు చెందిన గృహ యజమానులు, దుకాణదారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Published : 13 Apr 2024 11:18 IST

పినపాక: మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం అడ్డరోడ్డుకు చెందిన గృహ యజమానులు, దుకాణదారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి తాగునీటిని అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని