logo

ఏపీలో కూటమిదే విజయం

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయం మేరకు నడుచుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం అన్నారు.

Updated : 22 Apr 2024 05:55 IST

తెదేపా నేత రామనాథం

ఖానాపురం హవేలి: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయం మేరకు నడుచుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ఏపీలో కూటమిదే విజయమని జోస్యం చెప్పారు. మల్లాది హనుమంతరావు, కొండబాల కరుణాకర్‌, మల్లెంపాటి అప్పారావు, చుండూరు రాజేశ్వరి, వాసిరెడ్డి భాస్కర్‌రావు, మేడిపల్లి రాణి, కట్రం స్వామి, బీవీ రాఘవులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని