ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు.
చర్ల, న్యూస్టుడే: తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. ఇందులో భాగంగా వనంలో చెట్ల మీద ఎర్రచీమలు పెట్టే గుడ్లను, చిన్న చీమలను సమీకరిస్తారు. వాటిని రావి చెట్టు చిగురుతో కలిపి వండుకుంటామని వివరిస్తున్నారు. చర్ల మండలంలోని మారుమూల చెన్నాపురానికి చెందిన గొత్తికోయలు ఎర్ర చీమల గుడ్లను సేకరించి ఇంటికి తేవడాన్ని శనివారం ‘న్యూస్టుడే’ తన ఛాయాగ్రాహకంలో బంధించింది. ఏటా ఏప్రిల్ చివరి మాసం నుంచి మే నెలాఖరు వరకు ఎర్రచీమల గుడ్లను సేకరిస్తారు. వాటితోనే పచ్చడి, కూరను చేసుకొని తింటుంటారు. ఈ ఎర్ర చీమల గుడ్లను ఛత్తీస్గఢ్లో వారపు సంతల్లోనూ ఆదివాసీలు విక్రయిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తిచేయాలి
[ 26-07-2024]
సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతునేని సుదర్శనం అన్నారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
[ 26-07-2024]
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు సీసీ, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. -
జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ
[ 26-07-2024]
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
[ 26-07-2024]
చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కటికల అంజలి (8) అనే చిన్నారి విద్యుదాఘాతంతో మృతి చెందింది. -
అభివృద్ధి మంత్రం.. సంక్షేమ రథం
[ 26-07-2024]
ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. -
సామర్థ్యాలకు అనుగుణంగా.. బోధన సాగేలా!
[ 26-07-2024]
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశంలోనే అతిపెద్ద సర్వే నవంబరు నుంచి నిర్వహించనున్నారు. -
బ్రిగేడియర్ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు
[ 26-07-2024]
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దౌత్యవేత్త ఏలూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. -
మెరుపు వేగం.. పతకాలు కైవసం
[ 26-07-2024]
మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఆటే ప్రాణంగా సాధన చేసింది. ఐస్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది. -
72 ఏళ్ల యువకుడు..!
[ 26-07-2024]
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు. -
రాకాసి గూళ్లు.. చరిత్రకు ఆనవాళ్లు
[ 26-07-2024]
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి. -
యువ రైతు ఆత్మహత్య
[ 26-07-2024]
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
ఈ సీజన్లోనే పెద్దవాగు నుంచి పంటలకు సాగు నీరు
[ 26-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. -
మునిగిన దుమ్ముగూడెం ఆనకట్ట
[ 26-07-2024]
కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట గోదావరి వరద నీట మునిగింది. ఆనకట్ట పైనుంచి సుమారు రెండు, మూడడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన