logo

ప్రథమ సంవత్సర పరీక్షకు 241మంది హాజరు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.

Published : 28 Feb 2024 14:58 IST

పినపాక :  తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.  పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలి రోజు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 280 మంది విద్యార్థులకు గాను 241మంది హాజరైనట్లు కళాశాల ప్రధానాచార్యుడు శేషుబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని