logo

ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పినపాక రెవెన్యూ అధికారులు  వాహన తనిఖీలు చేపట్టారు.

Published : 28 Feb 2024 14:59 IST

పినపాక: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పినపాక రెవెన్యూ అధికారులు  వాహన తనిఖీలు చేపట్టారు. పినపాకలోని అడ్డరోడ్డులో ఇసుక రవాణా చేస్తున్న లారీల పత్రాలను పరిశీలించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ఈ వాహన తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని