logo

వసతిగృహ కార్మికుల ధర్నా

మండలంలోని వసతిగృహ కార్మికులు తమకు రావాల్సిన బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.

Published : 28 Feb 2024 15:54 IST

పినపాక: మండలంలోని వసతిగృహ కార్మికులు తమకు రావాల్సిన బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంవత్సరం నుంచి జీతాలు రాక అవస్థలు పడుతున్నామన్నారు. సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని