logo

కరకగూడెం వైస్ ఎంపీపీగా శైలజ ఎన్నిక

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలందరు కలిసి వైస్‌ ఎంపీపీగా ఎలిపెద్ది శైలజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 28 Feb 2024 17:32 IST

కరకగూడెం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలందరు కలిసి వైస్‌ ఎంపీపీగా ఎలిపెద్ది శైలజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎలిపెద్ది శైలజకు వైస్ ఎంపీపీగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగకాళిక, ఎంపీటీసీ ఎల్లబోయిన మునీంద్ర, భారాస పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, ఎలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని