logo

కాంగ్రెస్‌ నాయకుడిపై కత్తితో దాడి

కాంగ్రెస్‌ నాయకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు.

Published : 29 Feb 2024 07:47 IST

కొణిజర్ల: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. కొణిజర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రామారావును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గురువారం కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని