logo

ధన స్వామ్యాన్ని కాదు.. ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జై భారత్ ...

Published : 03 Apr 2024 10:54 IST

ఇల్లందు గ్రామీణం: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జై భారత్ రాజకీయేతర దేశభక్తియుత విప్లవ వేదిక నాయకులు తెలిపారు.  బుధవారం ఇల్లందులో ఓటును ఎవరూ అమ్ముకోవద్దని.. ఓటును అమ్ముకుంటే అవినీతిపరులు ఎలా నిలదీస్తారని వేదిక నాయకులు వీరన్న,శ్రీనివాసరావు,  సురేందర్ బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని