logo

Kurnool: వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,881

వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,881 ఉండగా మధ్యస్థ ధర రూ.6,471 ఉంది.

Published : 21 May 2024 16:43 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,881 ఉండగా మధ్యస్థ ధర రూ.6,471 ఉంది. కనిష్ఠ ధర రూ.3,430కు వ్యాపారులు కొన్నారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ. 4,879, మధ్యస్థ ధర రూ.3,669, కనిష్ఠ ధర రూ.2,859 పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని