logo

Kurnool: భారీగా గంజాయి పట్టివేత

ఆదోని మండలంలో పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు.

Published : 21 May 2024 17:22 IST

ఆదోని మార్కెట్: ఆదోని మండలంలో పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. సంతేకూడ్లూరు గ్రామంలో రవి, చంద్ర సోదరులు చిన్నగొనేహాల్ గ్రామంలో సరిహద్దుప్రాంతంలో గల తమ పొలంలో గంజాయి పండిస్తూ కర్ణాటకలోని బళ్ళారికి అమ్మడం జరుగుతుంది. సమాచారం తెలిసిన కర్ణాటక పోలీసులు సంతకుళ్లూరు గ్రామానికి వెళ్లి ఇంట్లో సోదా చేయగా 50 కేజీల గంజాయి దొరికినట్లు కర్ణాటక సీఐ ధర్మకర్ తెలిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని