Kurnool: ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సమావేశం
జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
కర్నూలు : జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో రాయలసీమ యూనివర్సిటీ లో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా జి.సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తనాలు, పురుగు మందుల దుకాణాల తనిఖీ
[ 26-07-2024]
పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను స్క్వాడ్ ఏడీఏ మోహన్ విజయ్ కుమార్, స్థానిక ఏడీఏ ఎస్. మహ్మద్ ఖాద్రీ తనిఖీ చేశారు. -
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన ఇన్ ఫ్లో
[ 26-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
వరద వస్తోంది.. మురుగు చేరుతోంది
[ 26-07-2024]
తుంగభ్రద.. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నాయి... పట్టణ మురుగు వరదలో కలుస్తోంది.. నదులు, వంకలు మురుగు కూపాలుగా మారుతున్నాయి. కలుషిత జలం శ్రీశైలం జలాశయం చెంతకు చేరుతోంది.. జీవనదుల్లో ‘కలుషితం’ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. -
అందని బిల్లు.. ఆగిన ఆరోగ్య కేంద్రం
[ 26-07-2024]
గ్రామీణ వైద్య సేవలను ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా అటకెక్కించింది. ఆరోగ్య కేంద్రాలకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసింది. -
కృష్ణమ్మ పరవళ్లు
[ 26-07-2024]
ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. బిరబిరా దిగువకు చేరుతోంది.. శ్రీశైల జలాశయానికి జూన్ 9న సుంకేశుల జలాశయం, జులై 17న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం రావడం ప్రారంభమైంది. -
ఒలింపిక్ వేడుక స్ఫూర్తి వేదిక
[ 26-07-2024]
నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం మొదలైంది.. పారిస్ నగరంలో చిరుతలా పరుగెత్తడానికి అథ్లెట్లు.. చేపలా నీటిలో దూసుకెళ్లేందుకు స్విమ్మర్లు..పంచ్లతో విరుచుకుపడేందుకు బాక్సర్లు.. -
అప్రమత్తతే రక్ష.. తూకాల్లో తేడాలొస్తే శిక్ష
[ 26-07-2024]
నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒకవైపు సామాన్యులు ఏ వస్తువు కొనాలన్నా ధరాభారంతో కుంగిపోతున్నారు. మరోవైపు కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో కూడా తూకాల్లో తేడాతో మోసపోతున్నారు. -
కలుషితమైనది!
[ 26-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నదీజలాలు కలుషితమవుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, కేసీ, చామకాల్వల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా మారాయి. -
జలవనరుల శాఖ ఇంజినీర్ అత్యుత్సాహం
[ 26-07-2024]
అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పునకు కర్నూలు ఇరిగేషన్కు చెందిన ఒక ఇంజినీర్ మరింత ఉత్సాహపడుతున్నారు. -
ప్రాణం తీసిన గుంత
[ 26-07-2024]
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆ ఆటో ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఐదేళ్ల ఆటంకం
[ 26-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంతభవనం లేకపోవడంతో డోన్లోని స్టేడియంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు