Buggana: బుగ్గనా.. ఏ పేరు పెడదాం.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న చిత్రాలు
పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డుకు బుగ్గన మార్గ్ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది.
పట్టణంలో పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డుకు బుగ్గన మార్గ్ అని నామకరణం చేసేందుకు తీర్మానం చేశారు. శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై, గృహాల చెంత మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది. మరి దీనికి ఏమని నామకరణం చేస్తారని మంత్రి బుగ్గనపై ప్లకార్డులను ఏర్పాటు చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
డోన్పట్టణం, న్యూస్టుడే: రోడ్లకు పేరు పెట్టుకోవడం కాదు.. డోన్ పట్టణంలో సమస్యలు పరిష్కరించాలి.. శ్రీరామానగర్, నల్లగుట్ట కాలనీల్లో పనులు చేయకపోతే ఎలా...? అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి నీరు నిల్వ ఉండి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెదేపా పట్టణశాఖ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామానగర్, నల్లగుట్ట ప్రాంతాలను సందర్శించి, కాలనీవాసులతో నీటిలో దిగి నిరసన తెలిపారు. శ్రీరామానగర్లో బుగ్గన స్విమ్మింగ్పూల్ రోడ్డు అనే ప్లకార్డులను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించకుంటే తెదేపా తరఫున సొంత నిధులతో పనులు చేపడతామన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, నంద్యాల బీసీ సెల్ అధ్యక్షుడు పీవీసీ మల్లికార్జున, డోన్, ప్యాపిలి పార్టీ మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాసులుయాదవ్, గండికోట రామసుబ్బయ్య, నియోజకవర్గ తెదేపా యువ నాయకుడు గౌతమ్రెడ్డి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
మురుగులో నిల్చొని నిరసన తెలుపుతున్న తేదేపా నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు