logo

ప్రజాసేవ చేయడమే లక్ష్యం

రానున్న ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ కోరారు. నగరంలోని మౌర్యఇన్‌లో దేవాలయాల భజన బృందాల సభ్యులతో సమావేశమయ్యారు.

Published : 13 Apr 2024 02:26 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : రానున్న ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్‌ కోరారు. నగరంలోని మౌర్యఇన్‌లో దేవాలయాల భజన బృందాల సభ్యులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తాను రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. తన తండ్రి టీజీ వెంకటేశ్‌ కర్నూలు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని