logo

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

మండలంలోని బాపనంతాపురం గ్రామంలో శ్రీ గణపతి శివ మానసాదేవి, నందీశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది.

Published : 13 Apr 2024 11:57 IST

ఆత్మకూరు: మండలంలోని  బాపనంతాపురం గ్రామంలో శ్రీ గణపతి శివ మానసాదేవి, నందీశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా  వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు కల్యాణం నిర్వహించారు.  అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని