logo

తెదేపాలో చేరికలు

కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఏడో వార్డులో ఉన్న వైకాపా కార్యకర్తలు శనివారం తెదేపాలో చేరారు.

Published : 13 Apr 2024 15:12 IST

ఎమ్మిగనూరు: కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఏడో వార్డులో ఉన్న వైకాపా కార్యకర్తలు శనివారం తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెదేపా అభ్యర్థి బీవీ. జై నాగేశ్వర్‌ రెడ్డి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపాను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రామకృష్ణ నాయుడు, రంగన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని