logo

తండ్రి కోసం తనయుడి ప్రచారం

తన తండ్రి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను గెలిపించాలని ఆయన కుమారుడు గిరి మల్లేష్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు.

Published : 13 Apr 2024 19:08 IST

ఆలూరు గ్రామీణం: తన తండ్రి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను గెలిపించాలని ఆయన కుమారుడు గిరి మల్లేష్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. శనివారం ఆలూరు పట్టణంలో కోట వీధి, చెక్ పోస్ట్ కేంద్రం ప్రాంతంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈయనతో పాటు తెదేపా నాయకులు నరసప్ప, శివప్రసాద్ శెట్టి, నారాయణ, కొమ్ము రామంజి, అంజి, సురేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు