మొండిగోడలపై.. పేదల గోడు
జగనన్న కాలనీల పేరుతో గ్రామాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఒక్క ఇల్లు పూర్తికాలేదు.. పేదోడి కల నెరవేరలేదు. గ్రామాలకు దూరంగా కాలనీల స్థలాలు ఎంపిక చేశారు.
ఈనాడు, కర్నూలు: జగనన్న కాలనీల పేరుతో గ్రామాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఒక్క ఇల్లు పూర్తికాలేదు.. పేదోడి కల నెరవేరలేదు. గ్రామాలకు దూరంగా కాలనీల స్థలాలు ఎంపిక చేశారు. వెళ్లేందుకు దారి లేదు.. నిర్మాణాలకు నీరు రాదు.. యంత్రాలు పనిచేయాలంటే కరెంటూ లేదు. ఎలాగోలా అష్టకష్టాలు పడుతూ.. పునాదులు వేశారు. ఖర్చు పెరిగిపోయి.. పునాదుల్లోనే ఆగిపోయాయి. నాసిరకం నిర్మాణ సామగ్రి వినియోగించడంతో గోడలు నెర్రలిచ్చాయి. పునాదులపై ముళ్లకంపలు మొలిచాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో.. రైతులు పంటలు సాగు చేస్తున్నారు. పేదోడి గూడు గోడు వినిపించుకునేదెవరని ఎదురుచూస్తున్నారు.
గుట్టపై ఇంటి గుట్టు: డోన్ దొరపల్లె గుట్టపై నెమ్మదిగా సాగుతున్న జగనన్న ఇంటి నిర్మాణాలు
ఇది పొదలిళ్లు: కర్నూలు మండలంలోని రుద్రవరం జగనన్న కాలనీలో ఇలా ముళ్లపొదలు పెరిగాయి. కొందరు రైతులు పంటలు సైతం సాగు చేస్తున్నారు
ఇళ్ల స్థలం.. పంట పొలం: నంద్యాలలోని జగనన్న కాలనీలో ఇంతరవకు ఒక్క ఇటుక పేర్చలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన చోట.. సాగు చేపట్టారు.
నిర్మాణం.. అసంపూర్ణం: పత్తికొండ ప్రాంతంలో నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచాయి. సమీపంలో డంపింగ్ యార్డు ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడంలేదు.
పునాదిరాళ్లపై ముళ్లపొదలు: ఆదోనిలో జగనన్న కాలనీ దుస్థితి
ఇటుకలు ముక్కలు: ఎమ్మిగనూరులోని జగనన్న కాలనీలో తయారు చేస్తున్న ఇటుకలు విరిగిపోతున్నాయి. అయినా వాటినే ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు.
లోన లొటారం: ఆత్మకూరులో పునాది దశలో ఆగిన నిర్మాణాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే