ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై సమీక్షలో పాల్గొన్న జిల్లాకలెక్టర్
కర్నూలు : ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కర్నూలు కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి జి.సృజన పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం
[ 16-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా బనగానపల్లికి వచ్చిన ఆయనకు జనం బ్రహ్మరథంపట్టారు. -
కుప్పకూలిన కేసీ కాల్వ గోడ
[ 16-06-2024]
నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామ సమీపంలో 72వ గేటు వద్ద కేసీ కాల్వ పక్క గోడ శనివారం కుప్పకూలింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 16-06-2024]
పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ద్విచక్రవాహనాన్ని కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది -
హంద్రీ అభివృద్ధికి పడాలి అడుగులు
[ 16-06-2024]
హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత ప్రభుత్వాలు భావించి దీన్ని నిర్మించడంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టాయి. -
రామోజీరావు సేవలు చిరస్మరణీయం
[ 16-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కౌతాళం మండలం, కుంబళనూరు ఉషోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్ కొనియాడారు. -
దశల వారీగా నగరాభివృద్ధి
[ 16-06-2024]
కర్నూలు నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. -
‘కొలువు’ నిలవాలని ఖాకీల కాక
[ 16-06-2024]
అవకాశం వస్తే రెచ్చిపోవడం, లేదంటే కాళ్ల బేరానికి రావడం పోలీస్ శాఖలో కొందరు అధికారులకు అలవాటుగా మారింది. -
నాన్న మాట.. గెలుపు బాట
[ 16-06-2024]
మనసుపై ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రజాసేవలో తరించిన తండ్రిని చూసి స్ఫూర్తి పొందారు.. నాన్నను చూసి రాజకీయం నేర్చుకున్నారు..
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు