logo

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

Published : 23 May 2024 11:10 IST

ధర్మపురి గ్రామీణం: వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు చేసిన భక్తులు.. మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల  క్రమంగా పెరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని