logo

పైపు లైన్‌ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

ఎమ్మిగనూరు మండలంలోని  గుడెకల్ గ్రామంలో  పొలం వద్ద పైపులైన్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Published : 23 May 2024 13:05 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఎమ్మిగనూరు మండలంలోని  గుడెకల్ గ్రామంలో  పొలం వద్ద పైపులైన్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ  ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన  రామకృష్ణ, మద్దిలేటి, శేఖర్, వసుంధరతో పాటు మరొకరిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ ఎసై శరత్ కుమార్ రెడ్డి ఆసుపత్రిలో బాధితులను విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని