logo

AP News: వృథాగా రోడ్డు స్వీపర్ మిషన్లు

ఆదోని పురపాలక సంఘంలో రెండు రోడ్డు స్వీపర్‌ మిషన్‌లు వృథాగా పెట్టారు.

Published : 21 May 2024 16:57 IST

ఆదోని మార్కెట్: ఆదోని పురపాలక సంఘంలో రెండు రోడ్డు స్వీపర్‌ మిషన్‌లు వృథాగా పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో స్వచ్ఛభారత్- స్వచ్ఛంద కార్పొరేషన్ కింద వీటిని మంజూరు చేశారు. రూ.లక్షలు వ్యయం చేసి అందించిన ఈ యంత్రాలను ఇంతవరకు వినియోగించకుండా పురపాలక షెడ్డులో వృథాగా పెట్టారు. దీంతో యంత్రాలు పాడై ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని