ఆగిన బతుకు చక్రం..పల్లెవీడి పట్నానికి పయనం
జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో మొదటగా వినిపించేది పత్తికొండ నియోజకవర్గ పల్లెలే. ఉపాధి కోసం సుగ్గిబాట పట్టాయి. కరవును తట్టుకోలేక, ఉపాధి కరవై పల్లెలు ఖాళీ అవుతున్నాయి.
చక్కరాళ్లలో ఆటోలకు పట్టాలు చుట్టి పెట్టారిలా..
జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో మొదటగా వినిపించేది పత్తికొండ నియోజకవర్గ పల్లెలే. ఉపాధి కోసం సుగ్గిబాట పట్టాయి. కరవును తట్టుకోలేక, ఉపాధి కరవై పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాడిపంటలతో కళకళ లాడాల్సిన జిల్లా పశ్చిమ పల్లెలు బోసిపోతున్నాయి.
న్యూస్టుడే, పత్తికొండ గ్రామీణం
ఇదీ పరిస్థితి..
పత్తికొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ పరిధిలోని పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది కుటుంబాలు గ్రామాలను వీడి వెళ్తున్నాయి. పత్తికొండ మండలంలోని చక్కరాళ్ల, చందోలి, పులికొండ, దూదేకొండ, పందికోన, కోతిరాళ్ల, జూటూరు, పెద్దహల్తి, నలకదొడ్డి, దేవనబండ, తుగ్గలి మండలంలోని గిరిగెట్ల, పగిడిరాయి, రాంపల్లి, పెండేకల్లు, మారెళ్ల, ముక్కెళ్ల, బొందిమడుగుల తదితర గ్రామాల నుంచి వలస వెళ్లిన కుటుంబాలు వందల్లో ఉన్నాయి.
స్వయం ఉపాధికి సవాల్
కొందరు నిరుద్యోగులు, యువకులు స్వయం ఉపాధితో ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన ఆటోలను సైతం ప్రయాణికులు లేక ఇళ్ల వద్దే పట్టాలు(టార్పాలిన్లు) చుట్టి ఇళ్ల వద్దే ఉంచి వెళ్లిపోతున్న ఘటనలు కరవు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
అద్దెలు లేక కదలని ట్రాలీ ఆటోలు
పత్తికొండ మండలం చక్కరాళ్లలో సుమారు 35 ఆటోలు ఉన్నాయి. ప్రయాణికులు లేక 30 ఆటోలకు పైగా ఇళ్ల వద్దే ఉంచగా కేవలం ఐదారు ఆటోలు మాత్రం పత్తికొండ, ఇతర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. కనీసం రోజు వారీ ఖర్చులు కూడా రావటంలేదని ఆటో చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాయిదాలు చెల్లించలేకపోతున్నాం..
- రంగన్న, ఆటో చోదకుడు, చక్కరాళ్ల
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో రూ.లక్షలు అప్పుచేసి ఆటోలు కొన్నాం. గ్రామాల్లో అధిక సంఖ్యలో వలసబాట పట్టడంతో ఆటోలు ఎక్కే వారే కరవయ్యారు. గ్రామంలో పదుల సంఖ్యలో ఆటోలు ఉన్నా.. కనీసం రెండు మూడు ఆటోలకు కూడా ప్రయాణికులు సరిపోవటంలేదు. ఫైనాన్స్ కంపెనీలకు నెలనెలా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పట్నాలకు వలస వెళ్లక తప్పడం లేదు.
డీజిల్కు కూడా రావటంలేదు
- రంగస్వామి, ఆటో చోదకుడు, కురువలదొడ్డి
రెండు మూడు నెలల కిందటి వరకు ఆటోల్లో జనం కిక్కిరిసి ప్రయాణం చేసేవారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులను చేరవేసే వాళ్లం. అన్ని ఖర్చులు పోనూ.. రోజుకు కనీసం రూ.వెయ్యి ఇంటికి తీసుకెళ్లేవాళ్లం. ప్రస్తుతం రోజుకు కనీసం మూడు వందలు కూడా రావడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కొంత మంది ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మాత్రమే ఆటోలు ఎక్కుతున్నారు. దీంతో పూటగడవటమే కష్టంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?