logo

గుండెపోటుతో తెదేపా ఎస్టీ సెల్‌ నాయకుడి మృతి

పత్తికొండ మండలం మర్రిమాను తండాకు చెందిన తెదేపా ఎస్టీ సెల్ నాయకుడు చక్రి నాయక్ ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు.

Updated : 23 Feb 2024 10:43 IST

పత్తికొండ రూరల్‌: పత్తికొండ మండలం మర్రిమాను తండాకు చెందిన తెదేపా ఎస్టీ సెల్ నాయకుడు చక్రి నాయక్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కేఈ శ్యాంబాబు, నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని