logo

గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై సమీక్ష

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 23 Feb 2024 16:04 IST

కర్నూలు: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగరాజు, డీఆర్ఓ కె. మధుసూదన్ రావు, ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రెటరీ సి. కొండారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాసులు, రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని