logo

కన్నడ భక్తుల ఆందోళన

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో కన్నడ భక్తులు ఆందోళన చేశారు.

Published : 23 Feb 2024 16:06 IST

ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో కన్నడ భక్తులు ఆందోళన చేశారు. వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా నడిచి వెళ్లే భక్తుల నుంచి పర్యావరణ నిర్వహణ నిమిత్తం రూ. పది ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు నిరసన తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని