logo

మహిళ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి

వరకట్నం వేధింపులకు బలైన శిరీష బాయ్ మరణానికి కారణమైన ఆలూరు ఏఎస్ఐ తిరుపాలు నాయక్‌ను అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు.

Updated : 23 Feb 2024 16:19 IST

కర్నూలు బి క్యాంపు: వరకట్నం వేధింపులకు బలైన శిరీష బాయ్ మరణానికి కారణమైన ఆలూరు ఏఎస్ఐ తిరుపాలు నాయక్‌ను అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద బంజారా సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, భాజపా సెల్ ఎస్టీ అధ్యక్షుడు రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. శిరీష బాయ్ మరణానికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని