logo

పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తాం

ఆదోని పట్టణంలోని 32వ వార్డులో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు.

Published : 23 Feb 2024 16:37 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలోని 32వ వార్డులో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. దీనికోసం ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కీర్తన, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని