logo

కర్ణాటక మద్యం పట్టివేత

చిప్పగిరి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఓ వాహనంలో కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

Published : 23 Feb 2024 19:59 IST

చిప్పగిరి: చిప్పగిరి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఓ వాహనంలో కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో ఏడు కర్ణాటక మద్యం బాక్సులు, 672 టేట్రా కర్ణాటక ప్యాకెట్లను చిప్పగిరి ఎస్ఐ మహమ్మద్ రిజ్వాన్, ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, యశ్వంత్, మదర్ సాహెబ్, భాస్కర్, రామోజీ, హోంగార్డు శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని