logo

ప్రహ్లాద రాయలకు ఊంజల్‌ సేవ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీమఠంలో శనివారం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలకు అర్చకులు ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు శనివారం సాయంత్రమే అధిక సంఖ్యలో రాఘవేంద్రస్వామి బృందావనం దర్శనార్థం తరలివచ్చారు. ప్రహ్లాద రాయల రథోత్సవంలో పాల్గొన్నారు.

Published : 25 Feb 2024 02:50 IST

న్యూస్‌టుడే, మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి శ్రీమఠంలో శనివారం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలకు అర్చకులు ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు శనివారం సాయంత్రమే అధిక సంఖ్యలో రాఘవేంద్రస్వామి బృందావనం దర్శనార్థం తరలివచ్చారు. ప్రహ్లాద రాయల రథోత్సవంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని