logo

ఆలూరు తెదేపా సీటు సుజాతమ్మకు కేటాయించాలి

ఆలూరు తెదేపా సీటు కోట్ల సుజాతమ్మకు కేటాయించాలని పార్టీ నాయకుడు, మొలగవల్లి ఉప సర్పంచ్ రంగన్న డిమాండ్ చేశారు.

Published : 29 Feb 2024 14:08 IST

ఆలూరు: ఆలూరు తెదేపా సీటు కోట్ల సుజాతమ్మకు కేటాయించాలని పార్టీ నాయకుడు, మొలగవల్లి ఉప సర్పంచ్ రంగన్న డిమాండ్ చేశారు. ఆలూరులోని తెదేపా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ, కార్యకర్తలకు అండగా ఉంటున్న అమెను కాదని వేరొకరికి ఇస్తే పార్టీకీ రాజీనామా చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఐకాంత్, జలందర్, హుసేని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని