logo

ఇంటింటి ప్రచారం నిర్వహించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి

పట్టణంలోని 33వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 13 Apr 2024 11:38 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని 33వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో తనకు  ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ప్రచారంలో  ఆమె వెంట వైకాపా నాయకులు శారదమ్మ, నీలకంఠ, రాజరత్నం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని